Wednesday, 29 July 2026 03:31:16 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక వైద్య పరీక్షలు - డాక్టర్ ప్రత్యూష

Date : 10 November 2025 06:53 PM Views : 239

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 10 : రామసముద్రం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో డాక్టర్ ప్రత్యూష ఆధ్వర్యంలో 39 మంది గర్భిణీ స్త్రీలకు సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. షుగర్, రక్తపోటు హీమోగ్లోబిన్ పరీక్షలతో పాటు అవసరమైన మందులు పంపిణీ చేశారు.డాక్టర్ ప్రత్యూష మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పౌష్టిక ఆహారం పాలు, గుండ్లు, ఆకుకూరలు బాగా తీసుకోవాలని ప్రతి రోజు నడవాలని ఎప్పటికప్పుడు డాక్టర్ సలహాలు తీసుకోవాలన్నారు.డాక్టర్ సలహాలు పాటిస్తే మహిళలకు సురక్షిత ప్రసవం అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రత్యూష సిబ్బంది పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :