Saturday, 12 September 2026 12:08:13 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

వెలుగు సంస్థలో వైభవంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం - హాజరైన సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి,కన్వీనర్ భాగ్యలక్ష్మీ

Date : 07 September 2026 08:44 PM Views : 38

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వెలుగు సంస్థలో వైభవంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం - హాజరైన సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి,కన్వీనర్ భాగ్యలక్ష్మీ మదనపల్లె : పట్టణంలోని అమ్మచెరువుమిట్ట నందు గల వెలుగు సంస్థ ఆవరణంలో సోమవారం దివ్యాంగులు,వృద్ధుల సంక్షేమం,ఆరోగ్యం,సంతోషం శ్రేయస్సు కోసం శ్రీసత్యనారాయణ స్వామి వ్రత పూజా కార్యక్రమాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.వెలుగు సంస్థ కార్యదర్శి ఎం.ఉదయ్ మోహన్ రెడ్డి,ఆర్.భాగ్యలక్ష్మీ దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తిపూర్వకంగా నిర్వహించి,స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా సంస్థలోని దివ్యాంగ పిల్లలు,వృద్ధ మహిళలు,సిబ్బంది ఇతరులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.అలాగే సంస్థ నిరంతరం అభివృద్ధి చెందు తూ మరింత మంది దివ్యాంగులు,వృద్ధులకు సేవలు అందించే అవకాశం కలగాలని కోరుకున్నారు.అనంతరం అందరికి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వెలుగు కన్వీనర్ ఆర్.భాగ్యలక్ష్మి ,వెలుగు ట్రెజరర్ ఎన్.రఘునాథ రెడ్డి సతీమణి రమాదేవి,సూపరింటెం డెంట్ యం.ఉదయ్ కుమార్ రెడ్డి,ఈసి మెంబర్ యం.సుజాత,ధాత్రి ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ స్వాతి చక్రపాణి,వెలుగు ప్రిన్సిపాల్ పి.లీనాకుమారి,సోషల్ వర్కర్ యం.గీత,వార్డెన్ యం.స్వీటీ,వెలుగు సిబ్బంది,స్నేహితులు,దివ్యాంగులు,వృద్దులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: