నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఏప్రిల్ 26 : తిరుపతికి బయలుదేరిన అన్నమయ్య జిల్లా ఏఐటీయూసీ తంబళృపల్లి నియోజకవర్గం నాయకులు,కార్మికులు… తిరుపతి నగరంలో ఈనెల 26 నుండి 28వ తేదీ వరకు జరగబోయే 18 వ రాష్ట్ర మహాసభలకు బయలుదేరి అన్నమయ్య జిల్లా ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి ఎస్ సలీం భాష నియోజకవర్గ అధ్యక్షులు బి వేణుగోపాల్ రెడ్డి వారు మాట్లాడుతూ తిరుపతిలో ఈనెల 26 27 28 తేదీల్లో జరుగుతున్న ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలకు తంబళృపల్లి నియోజకవర్గం నుండి కార్మికులు నాయకులు ఉత్సాహంగా బయలుదేరారు కార్మికుల హక్కుల పరిరక్షణ కార్మిక వర్గ సమస్యల పరిష్కారం ఉద్యమ బలో పేతమే లక్ష్యంగా జరుగుతున్న ఈ రాష్ట్ర మహాసభలు కార్మిక లోకానికి దిశానిర్దేశ0 చేయనున్నారని తెలిపారు తంబళృపల్లి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కార్మికులు మహాసభలకు హాజరవ్వడం హర్షణీయమని అన్నారు అలాగే రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల ఐక్యతను మరింత బలోపేతం చేసే ఈ మహాసభలు చరిత్రాత్మకoగా నిలవాలని అన్నారు ఏఐటీయూసీ అనుబంధ సంఘాల నాయకులు కే బాలకృష్ణ గఫూర్ రామాంజనేయులు అలివేలమ్మ విమల జయమ్మ రత్నమ్మ శంకరమ్మ ఎస్ బాబాజాన్ రమేష్ కుమార్ హుస్సేన్ మహబూబ్ బాషా నారాయణస్వామి తదితరులు నాయకులు,కార్మికులు బయలుదేరారు
Reporter
Namitha News