Friday, 19 June 2026 05:07:13 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

ఏ.ఐ.టి.యు.సి. రాష్ట్ర మహాసభ లకు తరలిన తంబళ్లపల్లి కార్మికులు

Date : 26 April 2026 10:55 PM Views : 102

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఏప్రిల్ 26 : తిరుపతికి బయలుదేరిన అన్నమయ్య జిల్లా ఏఐటీయూసీ తంబళృపల్లి నియోజకవర్గం నాయకులు,కార్మికులు… తిరుపతి నగరంలో ఈనెల 26 నుండి 28వ తేదీ వరకు జరగబోయే 18 వ రాష్ట్ర మహాసభలకు బయలుదేరి అన్నమయ్య జిల్లా ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి ఎస్ సలీం భాష నియోజకవర్గ అధ్యక్షులు బి వేణుగోపాల్ రెడ్డి వారు మాట్లాడుతూ తిరుపతిలో ఈనెల 26 27 28 తేదీల్లో జరుగుతున్న ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలకు తంబళృపల్లి నియోజకవర్గం నుండి కార్మికులు నాయకులు ఉత్సాహంగా బయలుదేరారు కార్మికుల హక్కుల పరిరక్షణ కార్మిక వర్గ సమస్యల పరిష్కారం ఉద్యమ బలో పేతమే లక్ష్యంగా జరుగుతున్న ఈ రాష్ట్ర మహాసభలు కార్మిక లోకానికి దిశానిర్దేశ0 చేయనున్నారని తెలిపారు తంబళృపల్లి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కార్మికులు మహాసభలకు హాజరవ్వడం హర్షణీయమని అన్నారు అలాగే రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల ఐక్యతను మరింత బలోపేతం చేసే ఈ మహాసభలు చరిత్రాత్మకoగా నిలవాలని అన్నారు ఏఐటీయూసీ అనుబంధ సంఘాల నాయకులు కే బాలకృష్ణ గఫూర్ రామాంజనేయులు అలివేలమ్మ విమల జయమ్మ రత్నమ్మ శంకరమ్మ ఎస్ బాబాజాన్ రమేష్ కుమార్ హుస్సేన్ మహబూబ్ బాషా నారాయణస్వామి తదితరులు నాయకులు,కార్మికులు బయలుదేరారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :