Sunday, 03 May 2026 09:18:11 PM
# కోసువారిపల్లె జలధార పనులలో కదం తొక్కుతున్న కూలీలు # సోమవారం న వారపు సంతల వేలం పాటలు # మల్లయ్య కొండ గోమాతలకు పశు గ్రాసం వితరణ # క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళు 5గురు అరెస్టు, నగదు 3.59లక్షల రూ స్వాధీనం # లబ్దిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # అవతార్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # ప్రశాంతం గా మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ # చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ లో అన్నదాన వితరణ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏబీఓ కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు # పదవ తరగతి ఫలితాలు.. తండ్రీ కూతుళ్లు కలిసి ఉత్తీర్ణులయ్యారు # రెడ్డి కోట వద్ద గొర్రెల బొలోరో వాహనం బోల్తా-ఇరువురు దుర్మరణం # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు గారి స్మృతి లో పలువురు సినీ రాజకీయ, ప్రముఖులు # డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సియం చంద్రబాబు # జనసేన ప్రధాన కార్యదర్శి ని కలిసిన అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు # పది ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # సప్లై ఛానల్ పూడికతీత పనులకు ఎమ్మెల్యే షాజహాన్ భూమి పూజ # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు మృతి ఉమ్మడి రాష్ట్రాలకు తీరని లోటు # పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీరాములు సస్పెండ్ # చదళ్ళ చౌడేశ్వరి దేవి కి ప్రత్యేక పూజలు # మైనర్ బాలిక ను తల్లి ని చేసిన జాహిద్ అరెస్టు # ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సుకి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం - గౌరవాధ్యక్షులు నాగూర్ వలి

ఏ.ఐ.టి.యు.సి. రాష్ట్ర మహాసభ లకు తరలిన తంబళ్లపల్లి కార్మికులు

Date : 26 April 2026 10:55 PM Views : 49

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఏప్రిల్ 26 : తిరుపతికి బయలుదేరిన అన్నమయ్య జిల్లా ఏఐటీయూసీ తంబళృపల్లి నియోజకవర్గం నాయకులు,కార్మికులు… తిరుపతి నగరంలో ఈనెల 26 నుండి 28వ తేదీ వరకు జరగబోయే 18 వ రాష్ట్ర మహాసభలకు బయలుదేరి అన్నమయ్య జిల్లా ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి ఎస్ సలీం భాష నియోజకవర్గ అధ్యక్షులు బి వేణుగోపాల్ రెడ్డి వారు మాట్లాడుతూ తిరుపతిలో ఈనెల 26 27 28 తేదీల్లో జరుగుతున్న ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలకు తంబళృపల్లి నియోజకవర్గం నుండి కార్మికులు నాయకులు ఉత్సాహంగా బయలుదేరారు కార్మికుల హక్కుల పరిరక్షణ కార్మిక వర్గ సమస్యల పరిష్కారం ఉద్యమ బలో పేతమే లక్ష్యంగా జరుగుతున్న ఈ రాష్ట్ర మహాసభలు కార్మిక లోకానికి దిశానిర్దేశ0 చేయనున్నారని తెలిపారు తంబళృపల్లి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కార్మికులు మహాసభలకు హాజరవ్వడం హర్షణీయమని అన్నారు అలాగే రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల ఐక్యతను మరింత బలోపేతం చేసే ఈ మహాసభలు చరిత్రాత్మకoగా నిలవాలని అన్నారు ఏఐటీయూసీ అనుబంధ సంఘాల నాయకులు కే బాలకృష్ణ గఫూర్ రామాంజనేయులు అలివేలమ్మ విమల జయమ్మ రత్నమ్మ శంకరమ్మ ఎస్ బాబాజాన్ రమేష్ కుమార్ హుస్సేన్ మహబూబ్ బాషా నారాయణస్వామి తదితరులు నాయకులు,కార్మికులు బయలుదేరారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :