నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 29 : మదనపల్లి పట్టణం లోని రాజంపేట పార్లమెంటు కార్యాలయంలో మరియు నియోజకవర్గం లోని పలుచోట్ల జరిగిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొని సీనియర్ నాయకులను ఘనంగా సన్మానించిన రాష్ట్ర తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు. ఆవిర్భావ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు తో పాటు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శ పటాన్ ఖాన్ తాజ్, టిడిపి సీనియర్ నాయకులు ఆర్జీ వెంకటేష్,దొరస్వామిt నాయుడు,మహబూబ్ ఖాన్, షోఫ్ శీన పోతుబోలు సుధాకర్, బండి అమర, నిమ్మనపల్లి సింగిల్ విండో చైర్మన్ రమణ, రెడ్డి మోహన, ఎల్లారెడ్డి, చినబాబు, విజయ్, తెలుగు యువత నియోజకవర్గ కమిటీ సభ్యులు ముద్దు క్రిష్టమ నాయుడు, ఉమేష్, శివకృష్ణ, ప్రభు,ఐటీడీపీ కాశి శ్రీరామ్,యం. ప్రభాకర్, జెసి రెడ్డప్ప, వరప్రసాద్, పసుపులేటి శీన,లతీఫ్ మరియు టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News