Saturday, 12 September 2026 04:41:24 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

మదనపల్లి యువకుడు నరసింగాపురం లో దారుణ హత్య

మిస్సింగ్ కేసును చేధించి, పాతిపెట్టిన శవం వెలికితీత

Date : 13 December 2025 12:15 AM Views : 244

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 12 : మదనపల్లె మండలంలోని మాలేపాడు పంచాయతీ ఆవులపల్లి రామాపురానికి చెందిన 40 సంవత్సరాల నరసింహులు హత్యకు అక్రమ సంబంధమే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు మదనపల్లె రూరల్ సీఐ కళా వెంకటరమణ తెలిపారు. శుక్రవారం తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం, మంగాపురం సమీపంలో సీఐ హత్య కేసుపై మీడియాతో మాట్లాడుతూ నరసింహులుతో తన కుటుంబం ఇబ్బందులు పడుతోందని, తంబళ్లపల్లె నియోజకవర్గం లోని కురబలకోట మండలం, గడ్డఎత్తుపల్లెకు చెందిన నాగరాజు తన అనుచరులతో కలిసి అక్టోబర్ 27న తిరుపతి జిల్లా మంగాపురానికి తీసుకువచ్చి ఓ మామిడి తోట వద్ద పథకం ప్రకారం హత్య చేసినట్లు తెలిపారు. నరసింహులు భార్య తమకు తన భర్త అదృశ్య మయ్యాడని ఇచ్చిన ఫిర్యాదు పై మొదట అదృశ్యం కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం టెక్నికల్ ఆధారాలతో నిందితులను పట్టుకోవడంతో నరసింహులు ను హత్య చేసినట్లు తేలిందని చెప్పారు. దీంతో అదృశ్యం కేసును హత్య కేసుగా మార్పు చేసి దర్యాప్తు లో హంతకులు శవాన్ని పూడ్చిన ప్రదేశం చూపగ అక్కడ రెవిన్యూ, చంద్రగిరి పోలీస్ అధికారులు, మృతుని బంధువుల సమక్షంలో తవ్వడంతో నరసింహులు మృతదేహం లభించింది అన్నారు. అనంతరం వైద్యులతో స్పాట్ పిఎం చేపట్టి, ఈ కేసులో ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు..

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :