Wednesday, 29 July 2026 11:13:54 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ఆత్మకూరు లో ఘనంగా సిపిఐ 101వ ఆవిర్భావ వేడుకలు

Date : 26 December 2025 10:39 PM Views : 168

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - డిసెంబర్ 26 :: సిపిఐ పార్టీ ఏర్పడి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శతవార్షికోత్సవ ఆవిర్భావ వేడుకలను ఆత్మకూరు పట్టణం లోని మున్సిపల్ బస్టాండ్ ప్రాంతంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జిల్లా నాయకులు రాష్ట్ర సిపిఐ పార్టీ సంయుక్త కార్యదర్శి మధు, స్థానిక టౌన్ కార్యదర్శి జంగం నాగరాజు, హజరత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. మొదట మున్సిపల్ బస్టాండ్ వద్ద పార్టీ జెండా ఆవిష్కరణ చేసి అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుని సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి మధు మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని పార్టీ ఏర్పడి నేటికీ వందేళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తూ అందులో భాగంగా నేను ఆత్మకూరులో ఈ కార్యక్రమ నిర్వహించామని అన్నారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను తీవ్ర ఇబ్బంది పెడుతున్నారని వీరీ తీరు మారకుంటే తాము ఉద్యమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో , ఇండ్ల అంకమ్మ, కొండయ్య, నాగేంద్ర, బాబు,హాజరత్తయ్య,చెంచయ్య,హరి బాబు తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :