నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తమిళనాడు - మే 13 : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు సాధించిన టివికె పార్టీ, ఎన్నో మలుపులు తిరిగి చివరకు సియం అయిన టివికె అధినేత జోసెఫ్ విజయ్, నేడు అసెంబ్లీ లో బల నిరూపణ చేసుకొనున్నారు. 108 సీట్లు గెలిచినా ఒక స్థానం రాజీనామా, మరోచోట గెలిచిన శ్రీనివాస్ ను ఫ్లోర్ టెస్ట్ కు హాజరు కాకూడదు అన్న హై కోర్టు దీంతో దీంతో 106 కు పడిపోయిన టివికె బలం, మిత్రపక్షాల బలం తో 120 కి పెరగింది, అనూహ్యంగా AIADMK లో చీలుకలు, మనస్పర్థలు కారణంగా ఓ వర్గం లోని 30మంది టివికె విజయ్ కు మద్దత్తు తెలుపుతూ సంఘీభావం తెలిపారు. నేడు అసెంబ్లీ లో బలపరీక్ష ను ఎదుర్కొనున్న టివికె
Reporter
Namitha News