Thursday, 30 July 2026 01:31:55 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

లక్ష్మీనరసింహస్వామి ఆలయ అంగడి రూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడాలి - స్థానికుల డిమాండ్

Date : 08 April 2026 07:31 PM Views : 275

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - ఏప్రిల్ 08 : అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణము తూర్పు మొగసాల వద్ద గత 30 సంవత్సరాల క్రితం దాతలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి మూడు అంగడి రూములు దానం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ వారు రూములు నుంచి వచ్చే ఆదాయంతో ధూప దీప నైవేద్యాన్ని ఉపయోగించేవారు. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అంగడి రూములను రాత్రికి రాత్రి జెసిబి సహాయంతో నేలమట్టం చేశారు.నేలమట్టమైన అంగడి రూముల వద్ద శ్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తులు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు.శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూములను కాపాడాలని వారు కోరారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :