Wednesday, 29 July 2026 09:19:42 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

రైతుల రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ముందుంటా - తహసీల్దార్ శ్రీనివాసులు

Date : 16 March 2026 09:05 PM Views : 256

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 16 : తంబళ్లపల్లె మండలంలో రీసర్వేలో పేరుకుపోయిన ప్రతి సమస్యను పరిష్కారానికి ముందుంటానని తాహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా మండలంలోని పలువురు రైతులు తమ సమస్యల పరిష్కారానికి ఫిర్యాదులు చేశారు. ఈ విషయమే తాసిల్దార్ ప్రతి సమస్యను రెవెన్యూ అధికారులు, వీఆర్వోలు, వీఆర్ఏలు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించి పరిష్కారానికి పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు. రైతులకు సంబంధించిన జాయింట్ ఎల్పీఎంలు, ఇతరత్రా రెవిన్యూ సమస్యలు వస్తున్నాయని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పూర్తిస్థాయి లో పరిష్కరించి పక్కాగా పాస్బుక్కులు పంపిణీ చేపడుతున్నట్లు చెప్పారు. రైతులు సమన్వయం పాటించి రెవిన్యూ అధికారులకు సమస్యల పరిష్కారానికి కలిసి రావాలన్నారు. ఈ గ్రీవెన్స్ లో ఆర్ ఐ ముద్దుకృష్ణ, మండల సర్వేయర్ నాగరాజు, వీఆర్వోలు, వీఆర్ఏలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :