Friday, 19 June 2026 03:13:13 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

తంబళ్లపల్లె మండల అభివృద్ధికి కలసికట్టుగా పని చేద్దాం - ఎంపీడీవో ఉషారాణి

Date : 17 June 2026 11:20 PM Views : 84

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 17 : తంబళ్లపల్లె మండల అభివృద్ధికి అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు, అధికార పార్టీల నాయకుల సమన్వయంతో కలిసికట్టుగా పని చేద్దామని ఎంపీడీవో ఉషారాణి పిలుపునిచ్చారు. బుధవారం ఆమె ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టి అధికారులతో సమీక్ష జరిపి మండలంలోని సమస్యల ను క్షేత్రస్థాయిలో పర్యటించి గుర్తించి అక్కడికక్కడే పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని విధి నిర్వహణలో ప్రజలకు జవాబుదారీగా నిలవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల ను ప్రజల చెంతకు చేర్చి అవగాహన కల్పించాలని సూచించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్యం, ఉపాధి హామీ, మౌలిక సదుపాయాలు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సమీక్షలో డిప్యూటీ ఎంపీడీవోలు ఎం.వి.ప్రసాద్, మారుతీకుమార్, ఏవో థామస్ రాజా, ఏపీవో అంజనప్ప, ఏపిఎం గంగాధర్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :