Wednesday, 29 July 2026 10:22:11 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

రామసముద్రం యస్.టి.యు. నూతన కార్యవర్గం ఏకగ్రీవం

Date : 05 December 2025 09:02 PM Views : 167

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 05 : రామసముద్రం మండల ఎస్టీయూ ఎన్నిక ఈరోజు సాయంత్రం స్థానిక ఉన్నత పాఠశాల లో జరిగింది. మండల ఎస్.టి.యు. నూతన అధ్యక్షులుగా ఆయూబ్ ఖాన్ ప్రధాన కార్యదర్శి రమాదేవి ఆర్థిక కార్యదర్శిగా సురేష్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే మండల గౌరవ అధ్యక్షులుగా శివశంకర్ రెడ్డి అసోసియేట్ అధ్యక్షులుగా చెంగల్రాయ చారి అదనపు ప్రధాన కార్యదర్శిగా కేశవ్ కుమార్ మహిళా కన్వీనర్లుగా రాధమ్మ, కుసుమ, సిపిఎస్ కన్వీనర్లుగా కృష్ణమూర్తి, కృష్ణయ్య మైనార్టీ కన్వీనర్లుగా సయ్యద్ బాషా , ఇర్ఫాన్ ఉపాధ్యాయ వాణి కన్వీనర్ గా సుధాకర్, ఉపాధ్యక్షులుగా సోమశేఖర్, షాహిరా, రెడ్డమ్మ , జ్యోతి లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వీరితోపాటు మరో 20 మందిని మండల కార్యవర్గంలో పదిమందిని జిల్లా కార్యవర్గంలో ఎన్నిక చేయడం జరిగింది. జిల్లా కౌన్సిలర్లుగా కడియాల మురళి ,సుబ్బారెడ్డి, ఈ. నరసింహులు ,అనిల్ కుమార్, మనోహర , ప్రకాష్ రెడ్డి, మహీదర్ రావు, జగన్నాథ్ రెడ్డి , వై. నరసింహులు, సుధాకర్ , వెంకట ప్రసాద్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్ టి యు ఉపాధ్యక్షుడు కడియాల మురళి రాష్ట్ర కమిటీ కన్వీనర్ సుబ్బారెడ్డి ప్రధానోపాధ్యాయులు మహీదర్ రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :