Monday, 08 June 2026 09:58:38 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

సంక్రాంతి సందర్భంగా మల్లయ్య కొండలో కోలాటాల సంబరాలు

Date : 17 January 2026 08:15 AM Views : 176

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 17 ః తంబళ్లపల్లె మండల కేంద్రం సమీపంలోని మల్లయ్య కొండలో సంక్రాంతి పండుగ సందర్భంగా వందలాదిగా భక్తులు మల్లికార్జున స్వామి కి ప్రత్యేక పూజలు, అర్చనలు , అభిషేకాలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో చెక్కభజనలు, కోలాటాలు, పండరి భజనలు నిర్వహించి అలరించారు. గురువారం రాత్రి కళాకారులు శివనామస్మరణ తో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా మల్లయ్య కొండకు వేలాదిగా భక్తులు తరలి రావడంతో మల్లయ్య కొండ భక్తులతో కిటకిటలాడింది. అదేవిధంగా కోసువారిపల్లి శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం, చంద్రమౌలేశ్వరాలయం, తంబళ్లపల్లి కోదండ రామాలయం, శివాలయం, సాయిబాబా ఆలయం, గంగిరెడ్డిపల్లి మద్దెమ్మ ఆలయం, కుక్క రాజు పల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :