Thursday, 16 April 2026 06:52:29 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ప్రసన్న వెంకటేశ్వరుడి సేవలో సుగువాసి, శ్రీరామ్ చినబాబు

Date : 24 January 2026 10:09 PM Views : 94

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 24 : తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లె లో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరైన రాజంపేట టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబుకు స్థానిక టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సుగువాసి ప్రసాద్ తో పాటు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు లను సాధారంగా ఆహ్వానించిన స్థానిక తెలుగుదేశం నాయకులు. సుగవాసి ప్రసాద్ బాబు ను టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ బేరి శ్రీనివాసుల ఆధ్వర్యంలో కోసువారిపల్లి పురవీధులందూ ఊరేగింపుగా శ్రీ ప్రసన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి స్వాగతం పలికారు. ప్రసన్న వెంకటేశ్వరుడి కి ప్రత్యేక పూజలు నిర్వహించిన సుగువాసి, చినబాబు లు. తదనంతరం వీరికి ఆలయ అర్చకులు కృష్ణస్వామి, రమేష్ స్వామి లు స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేసి నైవేద్యాలను అందించి సుగవాసి ప్రసాద్ బాబు, చినబాబు లకు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమం లో స్థానిక టిడిపి నాయకులు, రాజంపేట తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్ర, తులసి ధర్నాయుడు,సిద్ధమ్మ, ఆదిరెడ్డి,తరుగు శివారెడ్డి,వెంకట్ రెడ్డి,సోమశేఖర్, పురుషోత్తం, వీరాంజనేయులు,నరసింహులు, హరికృష్ణ,కేశవరెడ్డి,శివరాం, జయరామిరెడ్డి,ఆనంద్, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :