Sunday, 13 September 2026 06:10:44 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

సామాజిక ఆరోగ్య కేంద్రం ఉన్నా ఫలితం

Date : 14 November 2025 07:56 PM Views : 216

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - నవంబర్ 14 : అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట లో 2019 లో అప్పటి టీడీపీ ప్రభుత్వం 30 పడకల ఆసుపత్రి గా చేస్తూ స్థాయిని పెంచుతూ కమ్యూనిటీ ఆసుపత్రి ని చేశారు. సి.హెచ్.సి. చేసినా కూడా మదనపల్లి కి రెఫెర్ చేసే పరిస్థితే ఎక్కువ. డాక్టర్లు బాగానే ఉన్నా దానికి తగ్గట్టు మిషనరీ ఎక్యుప్మెంట్ లేకపోవడంతో మదనపల్లి కి రెఫెర్ చేస్తున్నారు. కరోనా సమయంలో ఎమ్మెల్యే పెద్దెరెడ్డి ద్వారాకానాథ్ రెడ్డి, ఎంపీ మిథునరెడ్డి కృషి ఫలితంగా 70 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసినా దానిని మెయింటెనెన్స్ చేయడానికి టెక్నీషన్ లేరు అధికాస్త మూలనపడింది అత్యవసరం అయితే మదనపల్లె కు పోవాల్సివస్తుంది ఇంత పెద్ద ఆసుపత్రికి రోడ్డు ప్రమాదంలో మరణిస్తే మొర్చురీ రూమ్ లేక 40 కిలోమీటర్ల దూరం లోని మదనపల్లి కి పోవాలి. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు చనిపోయిన బాధలో వున్నా 10 వేలు చెల్లించి ప్రయివేటు అంబులెన్స్ లో తీసుకొనిరావాల్సిన పరిస్థితి. పేద వారిని దృష్టిలో ఉంచుకొని నివారించేందుకు కృషి చేయాలని వాపోతున్న స్థానికులు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :