Sunday, 13 September 2026 02:48:10 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

వి.బి.జి. రామ్ జి గ్రామసభలు విజయవంతం చేయండి - ఏ.పి.ఓ. అంజనప్ప

Date : 04 January 2026 10:17 PM Views : 322

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 04 : తంబళ్లపల్లె మండలంలోని 21 గ్రామ పంచాయతీలలో వి బి జి రాంజీ ఉపాధి హామీ పథకం బలోపేతంపై జరిగే గ్రామసభలను విజయవంతం చేయాలని ఏపీవో అంజనప్ప పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మండలంలోని టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు గ్రామ సభలలో గ్రామస్థాయి యాక్షన్ ప్లాన్, వికసిద్భారత్ 20 47 లక్ష్యసాధన,ప్రభుత్వం ఉపాధి హామీలో 100 నుండి 125 రోజులు పని దినాలు పెంపు, 15 రోజుల్లో ఉపాధి లేకపోతే పరిహారం చెల్లింపు, జీతాలు ఆలస్యం లేకుండా రోజువారి పరిహారం ఇంకా పలు రకాల అభివృద్ధి పనులపై చర్చ జరపాలన్నారు. ఈ గ్రామ సభలకు సర్పంచులు, వార్డు మెంబర్లు, మహిళా సంఘాలు, రైతులు, కూలీలు, ప్రజలు హాజరయ్యేలా చూడాలని సూచించారు. ఈ సమీక్షలో ఈసీ మహేష్, టిఏలు సుజాత, పుష్పకుమారి, భూదేవి,బాల గంగాధర్, కంప్యూటర్ ఆపరేటర్ రమేష్, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :