Sunday, 13 September 2026 02:50:35 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

కోసువారిపల్లె ఎన్.ఎల్.ఎం. గొర్రెల ఫార్మ్ ఆదర్శనీయం - డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రసూల్ సాహెబ్

Date : 19 February 2026 10:22 PM Views : 337

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 19 : తంబళ్లపల్లి మండలంలోని కోసువారిపల్లి లో నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకంలో రైతు శ్రీనివాసులు రెడ్డి నిర్వహిస్తున్న గొర్రెల ఫార్మ్ గొర్రెల పెంపకం దారులకు ఆదర్శనీయమని మదనపల్లె పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రసూల్ సాబ్ కొనియాడారు. గురువారం ఆయన మండల పశువైద్యాధికారి విక్రమ్ రెడ్డి తో గొర్రెల ఫార్మ్ ను పరిశీలించారు. ఈ షెడ్డు నేషనల్ స్టాక్ లైవ్ మిషన్ ద్వారా 20 లక్షల రుణంతో 100 గొర్రెలతో పథకం ప్రారంభించి విజయవంతంగా నడుస్తున్నట్లు రైతు డీడీకి వివరించారు. ఎన్ ఎల్ ఎం పథకంలో 10 లక్షల సబ్సిడీకి గాను మొదటి విడత సబ్సిడీ పొందానని రెండో విడత రావాల్సి ఉందని వివరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ కోసువారిపల్లి రైతు శ్రీనివాసరెడ్డి నీ ఆదర్శంగా తీసుకొని మండలంలోని గొర్రెల పెంపకం దారులు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో పాడి ఆవులతో పాటు గొర్రెల పెంపకం పై దృష్టి సారించి ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :