Wednesday, 29 July 2026 08:17:46 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటుపై గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించిన వాల్మీకి సంఘాల నాయకులు

అమరావతి సిఎంవో కార్యాలయం నుంచి ఆరా

Date : 10 July 2026 04:52 PM Views : 123

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటుపై గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించిన వాల్మీకి సంఘాల నాయకులు -- అమరావతి సిఎంవో కార్యాలయం నుంచి ఆరా... మదనపల్లె చిత్తూరు బస్టాండు సమీపంలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన విషయమై పలువురు వాల్మీకి సంఘాల నాయకులు, స్థానికులు గ్రీన్ ట్రిబ్యునల్, సిఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, హైకోర్టు లను ఆశ్రయించారు. ‌ఈ నేపథ్యంలో ఆంద్రప్రదేశ్ సిఎం చంద్రబాబునాయుడు కార్యాలయం నుంచి శుక్రవారం పలువురికి ఫోన్ చేసి ఆరా తీసినట్లు రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మేకల విజయ్ మోహన్ తెలిపారు. ‌విగ్రహం ఏర్పాటుపై అభ్యంతరాలు ఏమిటి,, విగ్రహం ఏర్పాటు చేస్తే జరిగే నష్టాలు, ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. వారు అడిగిన మేరకు బాహుదా కాలువలో విగ్రహం ఏర్పాటు వలన జరిగే నష్టాలు వివరించడం జరిగిందని తెలియజేశారు. ముఖ్యంగా బాహుదా కాలువలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు వలన వరదలు సంభవిస్తే భారీ నష్టం జరుగుతుందని, 1996 లో సంభవించిన వరదలు మదనపల్లెకు తీరని నష్టాన్ని కలిగించాయాని, విగ్రహం అక్కడ కాకుండా మరోచోటకు తరలింపు చేయాలని తము కోరడం జరిగిందని సిఎంవో కార్యాలయం సిబ్బందికి తెలియజేసినట్లు మీడియాకు తెలిపారు. తమ ప్రదాన డిమాండ్ బాహుదా కాలువ నుండి విగ్రహం తొలగించి మరోచోట ఏర్పాటు చేయాలని వెల్లడించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :