నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె మే 03 : సోమవారం తంబళ్లపల్లె, పరసతోపు పంచాయతీలలో వారపు సంతల వేలం పాటలు జరుగుతాయని కార్యదర్శులు శ్రీనివాసరావు, హరిప్రసాద్ లు విలేకరులకు తెలిపారు. గంగమ్మ గుడి వద్ద జరిగే వారపు సంత వేలం పాటలు పరసతోపు సచివాలయంలో సాయంత్రం మూడు గంటలకు వేలం పాటలు జరుగుతాయని అనంతరం తంబళ్లపల్లె సచివాలయంలో తంబళ్లపల్లె వారపు సంత, బస్టాండ్ గేటు వేలం పాటలు జరుగుతాయని ఆసక్తికర వేలం పాట దారులు పాల్గొనాలని తెలిపారు. ఈ వేలంపాటలకు డివిజనల్ పంచాయతీ అధికారి తో పాటు ఎంపీడీవో ఎంపీ ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో లో హాజరవుతారని తెలిపారు.పరసతోపు పంచాయతీలలో వారపు సంతల వేలం పాటలు జరుగుతాయని కార్యదర్శులు శ్రీనివాసరావు, హరిప్రసాద్ లు విలేకరులకు తెలిపారు. గంగమ్మ గుడి వద్ద జరిగే వారపు సంత వేలం పాటలు పరసతోపు సచివాలయంలో సాయంత్రం మూడు గంటలకు వేలం పాటలు జరుగుతాయని అనంతరం తంబళ్లపల్లె సచివాలయంలో తంబళ్లపల్లె వారపు సంత, బస్టాండ్ గేటు వేలం పాటలు జరుగుతాయని ఆసక్తికర వేలం పాట దారులు పాల్గొనాలని తెలిపారు. ఈ వేలంపాటలకు డివిజనల్ పంచాయతీ అధికారి తో పాటు ఎంపీడీవో ఎంపీ ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో లో హాజరవుతారని తెలిపారు
Reporter
Namitha News