Sunday, 03 May 2026 10:16:47 PM
# కోసువారిపల్లె జలధార పనులలో కదం తొక్కుతున్న కూలీలు # సోమవారం న వారపు సంతల వేలం పాటలు # మల్లయ్య కొండ గోమాతలకు పశు గ్రాసం వితరణ # క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళు 5గురు అరెస్టు, నగదు 3.59లక్షల రూ స్వాధీనం # లబ్దిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # అవతార్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # ప్రశాంతం గా మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ # చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ లో అన్నదాన వితరణ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏబీఓ కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు # పదవ తరగతి ఫలితాలు.. తండ్రీ కూతుళ్లు కలిసి ఉత్తీర్ణులయ్యారు # రెడ్డి కోట వద్ద గొర్రెల బొలోరో వాహనం బోల్తా-ఇరువురు దుర్మరణం # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు గారి స్మృతి లో పలువురు సినీ రాజకీయ, ప్రముఖులు # డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సియం చంద్రబాబు # జనసేన ప్రధాన కార్యదర్శి ని కలిసిన అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు # పది ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # సప్లై ఛానల్ పూడికతీత పనులకు ఎమ్మెల్యే షాజహాన్ భూమి పూజ # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు మృతి ఉమ్మడి రాష్ట్రాలకు తీరని లోటు # పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీరాములు సస్పెండ్ # చదళ్ళ చౌడేశ్వరి దేవి కి ప్రత్యేక పూజలు # మైనర్ బాలిక ను తల్లి ని చేసిన జాహిద్ అరెస్టు # ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సుకి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం - గౌరవాధ్యక్షులు నాగూర్ వలి

సోమవారం న వారపు సంతల వేలం పాటలు

Date : 03 May 2026 08:42 PM Views : 7

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె మే 03 : సోమవారం తంబళ్లపల్లె, పరసతోపు పంచాయతీలలో వారపు సంతల వేలం పాటలు జరుగుతాయని కార్యదర్శులు శ్రీనివాసరావు, హరిప్రసాద్ లు విలేకరులకు తెలిపారు. గంగమ్మ గుడి వద్ద జరిగే వారపు సంత వేలం పాటలు పరసతోపు సచివాలయంలో సాయంత్రం మూడు గంటలకు వేలం పాటలు జరుగుతాయని అనంతరం తంబళ్లపల్లె సచివాలయంలో తంబళ్లపల్లె వారపు సంత, బస్టాండ్ గేటు వేలం పాటలు జరుగుతాయని ఆసక్తికర వేలం పాట దారులు పాల్గొనాలని తెలిపారు. ఈ వేలంపాటలకు డివిజనల్ పంచాయతీ అధికారి తో పాటు ఎంపీడీవో ఎంపీ ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో లో హాజరవుతారని తెలిపారు.పరసతోపు పంచాయతీలలో వారపు సంతల వేలం పాటలు జరుగుతాయని కార్యదర్శులు శ్రీనివాసరావు, హరిప్రసాద్ లు విలేకరులకు తెలిపారు. గంగమ్మ గుడి వద్ద జరిగే వారపు సంత వేలం పాటలు పరసతోపు సచివాలయంలో సాయంత్రం మూడు గంటలకు వేలం పాటలు జరుగుతాయని అనంతరం తంబళ్లపల్లె సచివాలయంలో తంబళ్లపల్లె వారపు సంత, బస్టాండ్ గేటు వేలం పాటలు జరుగుతాయని ఆసక్తికర వేలం పాట దారులు పాల్గొనాలని తెలిపారు. ఈ వేలంపాటలకు డివిజనల్ పంచాయతీ అధికారి తో పాటు ఎంపీడీవో ఎంపీ ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో లో హాజరవుతారని తెలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :