Monday, 14 September 2026 04:47:18 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

రెడ్డివారి పల్లి లో కరెంట్ షాక్ కొట్టి ఇద్దరు మృతి మరో బాలికకు త్రీవ్ర గాయాలు

ముదిపేడు జాతరకు బంధువుల ఇంటికి వచ్చిన మృతులు

Date : 08 March 2026 01:24 PM Views : 1538

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబల కోట - మార్చి 08 : అన్నమయ్య జిల్లాలో కురబల కోట లో ఆదివారం విషాదకర ఘటన చోటు చేసుకొంది. కురబలకోట మండలం ముదివేడు లో నేడు జరుగుతున్న దండుమారెమ్మ జాతర కు బంధువుల ఇంటికి వచ్చిన బంధువులు. ఇంట్లో ఉయ్యాలకు విద్యుత్ షాక్ కొట్టి ఇద్దరు మృతి చెందగా, ఓ బాలిక తీవ్రంగా గాయపడింది. మృతులు చిత్తూరు మండలం కొంగారెడ్డి పల్లి కి చెందిన వెంకటేష్ 33 సం, బెంగళూరు లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ స్నేహితుడి ఇంటికి వచ్చి మృత్యువాత.. మృతిచెందిన మరో మహిళ పద్మావతమ్మ 55సం పుంగనూరు మండలం గొల్లపల్లి కి చెందిన మహిళ బంధువుల ఇంటికి వచ్చి మృత్యువాత... ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ముదివేడు పోలీసులు దర్యాప్తు లో మరిన్ని విషయాలు వెల్లడించాల్సి ఉంది

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: