నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : హైదరాబాద్ - మే 02 : హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో నివాసం ఉన్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ, ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం చంద్రబాబు.
Reporter
Namitha News