Sunday, 13 September 2026 06:10:45 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

బీహార్ లో బీజేపీ విజయం తో గుర్రంకొండ లో బీజేపీ కార్యకర్తల సంబరాలు

Date : 16 November 2025 12:16 PM Views : 289

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - నవంబర్ 15: బీహార్ శాసనసభ ఎన్నికల్లో భారతీయజనతాపార్టీ నాయకత్వం లోని ఎన్డీఏ కూటమి అద్భుతమైన మెజార్టీ నమోదు చేసుకున్న నేపథ్యంలో గుర్రంకొండ మండలంలోని బీజేపీనాయకులు ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. గుర్రంకొండ మండల బీజేపీ అధ్యక్షులు రామాంజులు నాయకత్వంలో గుర్రంకొండ బస్టాండ్ వద్ద బాణాసంచా పేల్చిస్వీట్లు పంచుకుంటూ బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి , పారదర్శక పాలనపట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతున్నదే బీహార్ ఫలితాలు నిరూపించాయన్నారు. ప్రజల ఆశలు నెరవేర్చగల నాయకత్వం మోదీదేనని మరోసారి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని అన్నారు. ఎన్డీఏ విజయం దేశవ్యాప్తంగా అభివృద్ధికి పునాది వేస్తుందని బీహార్ ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆనంద సంభరాల్లో మండల అధ్యక్షులు రామాంజులు, బీజేపీ శ్రీనివాసులు, రెడ్డిముని నాయడు, భారత్ గౌరి హోటల్ శ్రీన, వరద పరసా అమర, మరియు, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :