Wednesday, 29 July 2026 12:47:14 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

పశుగ్రాసం కొరత అవస్థలు పడుతున్న రైతాంగం

నష్టాల బాటలో పాడి రైతులు

Date : 07 May 2026 09:16 PM Views : 169

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 07 : తంబళ్లపల్లె మండలంలోని పాడి రైతులు పశుగ్రాసం లేకw వేల రూపాయలు ఖర్చు చేసి పశుగ్రాసం కొనలేక పాడి ఆవులను తెగ నమ్ముకుని నష్టాల బాటలో పయనిస్తున్నారు. మండలంలో రైతులు, కూలీలకు జీవనాధారంగా నిలిచిన పాడి పరిశ్రమ పశుగ్రాస కొరతతో కుదేలైంది. గత ఖరీఫ్ సీజన్లో ప్రతి ఇంటికి పాడియావు కలిగి పాల దిగుబడితో తమ కుటుంబాలను నెట్టుకొస్తూ వచ్చారు. అయితే గత రెండు మాసాలుగా సమీప ప్రాంతాలలో గల కొండలు గుట్టలు అగ్నికి ఆహుతి కాగా తీవ్ర పశుగ్రాసం కొరత ఏర్పడింది. కొందరు రైతులు విధి లేని పరిస్థితుల్లో పక్క జిల్లాలు, రాష్ట్రాల నుండి వేరుశెనగ చెక్క, వరిగడ్డి ఒక్క లోడు రూ 25 వేల నుండి రూ 30 వేల వరకు ఖర్చు చేసి దిగుమతి చేసుకుని పాడియావులను సంరక్షించుకుంటుండగా ఆర్థిక స్తోమత లేని రైతులు పశుగ్రాసం కొనలేక పాడి పశువులను ఆయన కాడికి అమ్ముకుంటున్నారు. తరచూ కరువు బారిన పడుతున్న తంబళ్లపల్లె పాడి రైతులను సబ్సిడీ పశుగ్రాసం తో పాటు పశువుల దాణా పంపిణీ చేయాలని స్థానిక పాడి రైతులు కోరుకుంటున్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: