నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 06 : మదనపల్లి లో సంచలమైన కిడ్నీ రాకెట్ కేసులో 6 గురు ముద్దాయిలకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన హై కోర్టు. రెండవ ముద్దాయి కోర్టు లో లొంగిపోయిన ఆపరేషన్ చేసిన బెంగళూరు డాక్టర్ పార్థసారథి తో పాటు మరో 5 మంది ముద్దాయి లకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన హై కోర్టు. రిమాండ్ లో నున్న ముద్దాయి లు A2. డాక్టర్ పార్థసారథి, A5. పిల్లి పద్మ, A6. కాకర్ల సత్య, A7. సూరిబాబు, A16. కొండయ్య, A17. సుమన్ ముద్దాయి లు నేడు మదనపల్లి సబ్ జైలు నుండీ విడుదల కానున్నారు
Admin
Namitha News