Thursday, 30 July 2026 11:53:48 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మదనపల్లి కిడ్నీ కేసులో డాక్టర్ పార్థసారథి తో పాటు మరో 5 మంది ముద్దాయి లకు బెయిల్

Date : 06 January 2026 08:11 AM Views : 258

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 06 : మదనపల్లి లో సంచలమైన కిడ్నీ రాకెట్ కేసులో 6 గురు ముద్దాయిలకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన హై కోర్టు. రెండవ ముద్దాయి కోర్టు లో లొంగిపోయిన ఆపరేషన్ చేసిన బెంగళూరు డాక్టర్ పార్థసారథి తో పాటు మరో 5 మంది ముద్దాయి లకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన హై కోర్టు. రిమాండ్ లో నున్న ముద్దాయి లు A2. డాక్టర్ పార్థసారథి, A5. పిల్లి పద్మ, A6. కాకర్ల సత్య, A7. సూరిబాబు, A16. కొండయ్య, A17. సుమన్ ముద్దాయి లు నేడు మదనపల్లి సబ్ జైలు నుండీ విడుదల కానున్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :