Thursday, 30 July 2026 07:37:40 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

విద్యుత్ బిల్లులు ఆన్ లైన్ లో చెల్లించే సదుపాయం - ఏ.ఏ.ఓ. బావజాన్

Date : 25 June 2026 07:46 AM Views : 92

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 24 : విద్యుత్ బిల్లులు కచ్చిదారులు బిల్లులు చెల్లింపుకు కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా ఆన్లైన్ ద్వారా బిల్లులు చెల్లించాలని అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ బావా జాన్ తెలిపారు. బుధవారం ఆయన విద్యుత్ శాఖ ఎఈ సురేంద్ర, లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్ లతో కలసి మండల కేంద్రంలో నివాస గృహాలు,పలు దుకాణాలు, కార్యాలయాలు తిరిగి అధికారులు, ప్రజలకు విద్యుత్ బిల్లులు ఆన్లైన్ తో పాటు స్కానర్స్, ఫోన్ పే,డిపార్ట్మెంట్ యాప్ ద్వారా బిల్లులు చెల్లించాలని అవగాహన కల్పించారు. వారి వెంట ఈ ఆర్ బి లు భాస్కర్ రెడ్డి, తిరుపాల్ రెడ్డి, డ్యూటీ ఆపరేటర్ భాస్కర్ తదితరులు ఉన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :