నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - మార్చి 28 : తంబళ్లపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎం.ఎన్. చంద్రశేఖర్ రెడ్డి జనసేన పార్టీలో చేరిక. కొణిదల నాగబాబు సమక్షంలో హైదరాబాదులో పార్టీలో చేరిన ఎం.ఎన్. చంద్రశేఖర్ రెడ్డి. తంబళ్లపల్లి నియోజకవర్గంలో యం. యన్. చేరిక తో బలపడనున్న జనసేన పార్టీ. జనసేనపార్టీలో ఎం. ఎన్ చేరిక పై కీలకంగా వ్యవహరించిన ఏ.యం.సి. చైర్మన్ జంగాల శివరాం
Reporter
Namitha News