Thursday, 30 July 2026 04:32:47 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ప్రకృతి వ్యవసాయం తో రైతులకు స్వర్ణయోగం - జిల్లా వ్యవసాయ అధికారి శివ నారాయణ

Date : 28 November 2025 07:34 PM Views : 184

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 28 : రసాయన ఎరువుల పంటల తో అనారోగ్యంతో పాటు పర్యావరణం కాలుష్యం దృశ్య భవిష్యత్తులో రైతులు ప్రకృతి వ్యవసాయంతో స్వర్ణ యుగం సాధించాలని జిల్లా వ్యవసాయ అధికారి శివ నారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన కోటకొండ, కుక్క రాజు పల్లి పంచాయితీలో రైతన్న మీకోసం కార్యక్రమంలో రైతులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రి టెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుండి మద్దతు ఈ అంశాలతో ముందుకు వస్తున్నట్టు చెప్పారు. ప్రతి రైతు రాబోయే ఐదేళ్లలో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం, పంట మార్పిడి ద్వారా పంటలు పండించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయ డిపిఎం వెంకట మోహన్ ప్రకృతి వ్యవసాయం భావితరాలకు వారసత్వంగా రావాలని నేడు ప్రకృతి ఆధారిత పంటలు రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు వంటి చిరుధాన్యాలపై దృష్టి సారించాలన్నారు. అదేవిధంగా క్రిమిసంహారక మందులు వాడటం తగ్గించి ఆవు మూత్రం, పేడ, వేపాకు కషాయాలతో పంటల సస్య రక్షణ చేపట్టాలని తెలిపారు. మండల పశువైద్యాధికారి విక్రం రెడ్డి పాడి పెంపకం, పాల ఉత్పత్తి, పశుగ్రాసం, నిరోధక టీకాలు, గోకులాలు, కోళ్ల పెంపకం పలు సూచనలు చేశారు.ఎఓ రమణ కుమార్ మాట్లాడుతూ రైతులు రైతన్న మీకోసం కార్యక్రమాల ద్వారా వ్యవసాయం, పశు వైద్యం పై అవగాహన పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ అధికారులు సురేష్, సుధాకర్, రెడ్డి శేఖర్, శిరీష, రత్నమాలిక, రైతులు నాగరత్నమ్మ , చిన్నపరెడ్డి , గాలి మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :