నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పరిస్థితి వినాయక స్వామి ఆలయ నిర్మాణం కోసం గ్రానైట్ వితరణ చేసిన మల్లెల పవన్ కుమార్ రెడ్డి... మదనపల్లి పట్టణం చంబకూరు రోడ్డు బుగ్గ కాలువ నందు శ్రీ వరసిద్ధి వినాయక గుడి నిర్మాణం కోసం బుక్కకాలవ గ్రామ గ్రామస్తుల అభ్యర్థన మల్లెల ఫౌండేషన్ వ్యవస్థాపకులు మల్లెల పవన్ కుమార్ రెడ్డి 800 అడుగులు గ్రానైట్ ను ఉచితంగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కాలనీవాసులు నిమ్మనపల్లి నరసింహులు మరియు శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ సభ్యులు మల్లెల ఫౌండేషన్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బుగ్గ కాలువ శ్రీ వరసిద్ధి వినాయక గుడి కమిటీ సభ్యులు శంకర, నరసింహులు, బాబు, రామన్న, భాస్కర, శేషాద్రి, కన్నా, రమణ తదితరులు పాల్గొన్నారు....
Reporter
Namitha News