Thursday, 30 July 2026 03:54:47 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

హనుమాన్ శోభాయాత్ర పోస్టర్ ఆవిష్కరణ

మే 9వ తేదీన జరగు జై హనుమాన్ శోభాయాత్ర లో పాల్గొని విజయవంతం చేయాలి

Date : 10 April 2026 07:17 PM Views : 133

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 10 : మదనపల్లి పట్టణం లో గత ఆరు సంవత్సరాలుగా ప్రతీ ఏటా దిగ్విజంగా కొనసాగుతున్న భక్త హనుమాన్ శోభాయాత్ర ను ఈ సంవత్సరం కూడా స్వామి వారి ఆశీస్సులతో మన హిందూ సంస్థలన్నీ కలిసి మే 9వ తేదీ న మధ్యాహ్నం 3 గంటలకు మంచి ముహూర్తం ఖరారు చేశారు. సొసైటీ కాలనీ రామాలయం నుండీ ప్రారంభం కానున్న ఈ హనుమాన్ శోభాయాత్రకు ముఖ్య వక్తగా పరమ పూజలు శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి వారు విచ్చేయుచున్నారని హిందూ బంధువులందరూ ఈ శోభాయాత్ర లో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ సందర్బంగా హనుమాన్ శోభాయాత్ర పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శోభాయాత్ర ఆహ్వాన కమిటీ

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :