Saturday, 12 September 2026 05:23:40 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

గంజాయి స్మగ్లర్ సయ్యద్ సుల్తాన్‌ జైలు కు తరలింపు

Date : 17 August 2026 05:57 PM Views : 110

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్ సయ్యద్ సుల్తాన్‌ అరెస్ట్ - కడప సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు - వివరాలను వెల్లడించిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మదనపల్లె : మదనపల్లెలో గంజాయి స్మగ్లర్ సయ్యద్ సుల్తాన్‌పై జిల్లాలో రెండో వ్యక్తిగా పిట్ ఎన్.డి.పి.ఎస్ యాక్ట్ ప్రయోగించి కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు.సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ నిందితుడిపై గతంలో 18 క్రిమినల్ కేసులు ఉన్నాయని,అతడి నుంచి మొత్తం 51.915 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని వివరించారు.మాదకద్రవ్యాల విక్రయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తూ,డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారించాలని కోరారు.ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు,సిబ్బందికి నగదు రివార్డులు అందజేశారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎం.వెంకటాద్రి,సీఐలు రాజారెడ్డి,వెంకటరమణ,ఎస్ఐలు,రామకృష్ణారెడ్డి,రహీముల్లా,సిబ్బంది పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :