Thursday, 30 July 2026 04:33:42 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ముఖ్యమంత్రితో ప్రత్యేక చర్చకు ఆత్మకూరు యువకుడి కి దక్కిన అవకాశం

Date : 02 April 2026 08:15 AM Views : 174

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - ఏప్రిల్ 02 : ఆత్మకూరు జిల్లాలో సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ఉపయోగకరమైన సమాచారం అందిస్తున్న జిల్లాకు చెందిన 6 మందిని ఎంపిక చేసి నేడు వింజమూరుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో భేటీ నిర్వహించారు. అందులో మెట్ట ప్రాంతం ఆత్మకూరుకు చెందిన చల్ల.మదన్ మోహన్ అనే మన ఆత్మకూరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో మాట్లాడే అవకాశం లభించింది.. ఈ సందర్భంగా వీరితో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా గంటసేపు వివిధ అంశాలపై చర్చించారు.. అందులో సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలుపుతున్న అంశాలను దీని ద్వారా లభించే ఉపాధి అవకాశాలు, వీరి నుండి ప్రజలు తెలుసుకుంటున్న అంశాలను ముఖ్యమంత్రి వీరితో చర్చించారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మేలు గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని వీరితో మాట్లాడారు.. మరోసారి తనను కలవాలని వీరికి తెలిపారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :