నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 26 : చెంబుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో యం.పి.హెచ్.ఈ.ఓ. గా విధులు నిర్వహిస్తున్న రమణ వైద్య ఆరోగ్య శాఖ లో ఉత్తమ ప్రతిభ కనబర్చడం తో వారు అందించిన సేవలను గుర్తించి 77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డు ను ప్రధానం చేశారు.
Reporter
Namitha News