Sunday, 13 September 2026 06:09:32 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

టిడిపి మండల కమిటీ సమావేశం ను విజయవంతం చేయండి

తంబళ్లపల్లె టిడిపి కుటుంబ సభ్యులు తరలిరండి

Date : 24 November 2025 07:37 PM Views : 252

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 24 ః తంబళ్లపల్లె మల్లయ్య కొండ కింద కమ్యూనిటీ హాల్ లో ఈనెల 25 మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే టిడిపి మండల కమిటీ సమావేశానికి మండలం లోని 21 పంచాయతీల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తరలి రావాలని రాజంపేట తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్ర పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి తంబళ్లపల్లి జోన్ అబ్జర్వర్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ పూల నాగరాజు, అబ్జర్వర్ ఆర్జే వెంకటేష్ ల ఆధ్వర్యంలో టిడిపి మండల కమిటీ ఎన్నిక జరుగుతుందని కావున తెలుగుదేశం పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడు తప్పక హాజరై తమ అభిప్రాయాన్ని పార్టీ పరిశీలకుల దృష్టికి తీసుకెళ్లి మండలంలో పార్టీకి జీవం పోయాలని ఓ ప్రకటనలో కోరారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :