Sunday, 13 September 2026 09:57:23 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

అగ్నిప్రమాదం మూడు దుకాణాలు అగ్ని కి ఆహుతి

రూ .5 లక్షల మేర ఆస్తి నష్టం అయినట్టు అంచనా

Date : 18 July 2026 12:49 PM Views : 104

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : అర్ధ రాత్రి అగ్నిప్రమాదం మూడు దుకాణాలు మంటలకు ఆహుతి రూ.5 లక్షల ఆస్తి నష్టం విశాలాంధ్ర, మదనపల్లె: అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో టెంకాయలు, పూజా సామగ్రి విక్రయించే మూడు దుకాణాల్లో శుక్రవారం అర్థరాత్రి అగ్నిప్రమాదం సంభవించి సుమారు రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది అని అగ్నిమాపక అధికారి శివప్ప తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి బాధితులు బావజాన్, సౌకత్ తెలిపిన వివరాల మేరకు దుకాణాల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారి శివప్ప సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే మంటల్లో కొబ్బరికాయలు, పూజా సామగ్రి, ఫర్నిచర్ అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. దాదాపు 70 ఏళ్లుగా నిర్వహిస్తున్న తమ దుకాణాలు దెబ్బతినడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలు పోలీసులు దర్యాప్తు చేపట్టి విచారణలో పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :