నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : *యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు* మదనపల్లె: పట్టణం లోని స్థానిక ఆర్య వైశ్య హాస్టల్ నందు బిజెపి అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి యల్లంపల్లి ప్రశాంత్ తండ్రిగారైన యల్లంపల్లి సూర్యప్రకాష్ వైకుంఠ సమారాధనలో *తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు పాల్గొని, వారి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థన చేసారు. శ్రీరామ్ తో పాటు దేవత స్టోర్స్ అధినేత సతీష్, తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్ బీజేపీ యువ నాయకులు శ్రీకాంత్ మరియు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News