నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నిమ్మనపల్లి - ఫిబ్రవరి 16 : మదనపల్లి నియోజకవర్గం లోని నిమ్మనపల్లి మండలం తవళం గ్రామంలో వెలసిన శ్రీ యోగ నేలమల్లేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు. ఈ కార్యక్రమంలో నిమ్మనపల్లి మాజీ ఎంపీపీ మల్లికార్జున, మాజీ ఎంపీటీసీ రెడ్డప్ప, టిడిపి నాయకులు రెడ్డి మోహన, మహేష్ రెడ్డి, ఎల్లారెడ్డి, మాబులు, శివాలయం డైరెక్టర్ వరప్రసాద్, బిజెపి యువ నాయకులు శ్రీకాంత్,భాను, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News