Wednesday, 29 July 2026 11:05:39 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

సోమవారం 1వ తేది న అన్నీ పాఠశాల లకు శెలవు

దిత్వా తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాల తో శెలవు ప్రకటించిన డి.ఈ.ఓ. సుబ్రహ్మణ్యం

Date : 30 November 2025 04:43 PM Views : 39927

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి- నవంబర్ 30 : దిత్వా తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలలోని అన్ని పాఠశాలలకు రేపు సోమవారం అనగా డిసెంబర్ 01వ తేదీన శెలవు దినముగా ప్రకటించిన డి.ఈ.ఓ. సుబ్రహ్మణ్యం ఈ సందర్బంగా డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులు వర్షపు కుంటలలోనూ, కాలువలలోను, చెరువులలోనూ, తడిచి పాడుబడిన గోడల వద్దకు వెళ్లకుండా చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచించిన డి.ఈ.ఓ. సుబ్రహ్మణ్యం

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :