Wednesday, 29 July 2026 12:33:39 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

తంబళ్లపల్లి లో ఘనంగా దివ్యాంగుల దినోత్సవం

దివ్యాంగులు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోండి - న్యాయమూర్తి జస్టిస్ అమర్ ఫరూక్

Date : 05 December 2025 08:40 PM Views : 125

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 04 : దివ్యాంగులు ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, రాయితీలు సద్వినియోగం చేసుకోవాలని తంబళ్లపల్లె జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఉమర్ ఫరూక్ సూచించారు. గురువారం స్థానిక భవిత కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా న్యాయమూర్తి దివ్యాంగుల చేత కేక్ కట్ చేయించి పంచిపెట్టి వారిని మనసారా ఆశీర్వదించారు. దివ్యాంగులు ఎందులో తక్కువ కాదని వారిలో విద్యతోపాటు మానసిక ఉల్లాసం, శారీరిక దృఢత్వం పెంపొంది అన్ని రంగాలలో అభివృద్ధి వైపు నడవాలని ఆకాంక్షించారు. దివ్యాంగుల పై వివక్ష చూపరాదని వారిని ప్రతి ఒక్కరు అందరితో సమానంగా ఆదరించాలని సూచించారు. అనంతరం పలు రకాల పోటీలలో రాణించిన దివ్యాంగులకు న్యాయమూర్తి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లు త్యాగరాజు, నాగ సుబ్బరాయుడు, హై స్కూల్ హెడ్మాస్టర్ శ్రీనివాసులు, టీచర్ సాంబశివ, ఐఈఆర్టీ టీచర్లు రేఖ , శ్రావణి, ఫిజియోథెరపీ సరళ, ఎంఆర్పి సుధాకర్, కేర్ టేకర్ నాగరత్నమ్మ, దివ్యాంగుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :