Thursday, 30 July 2026 03:34:45 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలో పిల్లలు, వృద్ధులకు అన్నదాన వితరణ చేసిన వెలుగు

Date : 07 July 2026 04:53 PM Views : 142

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వెలుగు స్వచ్ఛంద సేవా సంస్థ 30వ వార్షికోత్సవం చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలో పిల్లలు, వృద్ధులకు అన్నదాన వితరణ : వెలుగు స్వచ్ఛంద సేవా సంస్థ 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మదనపల్లె దేవతనగర్ నాలుగో నంబర్ రోడ్డులోని చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలో ఆశ్రయం పొందుతున్న నిరాశ్రయ పిల్లలకు, అలాగే బీకే పల్లిలో చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆనంద వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పోషక విలువలతో కూడిన అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ జనరల్ సెక్రటరీ ఈ. కవితారాణి మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా దివ్యాంగులు, వితంతు మహిళలకు వివిధ సేవా కార్యక్రమాలు అందిస్తూ సమాజానికి సేవ చేస్తున్న వెలుగు స్వచ్ఛంద సేవా సంస్థ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన వెలుగు స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి ఉదయ్ మోహన్ రెడ్డి, సంస్థ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సేవా కార్యక్రమాలు సమాజంలో మానవతా విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆమె పేర్కొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: