నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 19 : మదనపల్లి పట్టణానికి చెందిన ప్రముఖ ఫ్లెక్సీ డిజైనర్ హేమంత్ తండ్రి నరసింహులుకు గుండెపోటుకు గురవ్వగా కుటుంబ సభ్యులు నిమ్స్ హాస్పిటల్ లో చేర్పించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు నిమ్స్ హాస్పిటల్ కి చేరుకొని పరామశించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ శివారెడ్డి ని కోరిన శ్రీరామ్ చినబాబు శ్రీరామ్ తో పాటు తెలుగు యువత నాయకులు మెహబూబ్ ఖాన్, జనసేన నాయకులు నరేంద్ర, బీజేపీ శ్రీకాంత్, మడక గంగాధర్ మరియు సన్నీ రెడ్డి, అరుణ్ కూటమి నాయకులు పాల్గొన్నారు
Reporter
Namitha News