నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పారే సు వారి పల్లి లో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించిన సీఐ నిమ్మనపల్లి మండలం ముస్తూరు పంచాయతీ పారే సు వారి పల్లి లో పల్లెనిద్ర కార్యక్రమాని పోలీసులు నిర్వహించారు మంగళవారం గ్రామంలో నిర్వహించిన మదనపల్లి రూరల్ సీఐ రవి నాయక్ స్థానిక ఎస్ఐ రామకృష్ణ లు పల్లెనిద్ర కార్యక్రమం లో భాగంగా గ్రామంలో నెలకొన్న సమస్య లు వాటి పరిష్కారం దిశగా అడుగులు వేశారు ప్రధాన సమస్యలను గ్రామంలో అడిగి తెలుసుకున్నారు గ్రామస్తులు తెలిపిన సమస్యలను సానుకూలంగా స్పందించి పరిష్కరించినట్లు సిఐ రవి నాయక్ తెలిపారు కార్యక్రమంలో భాగంగా మదనపల్లి రూరల్ సిఐ రవి నాయక్ నిమనపల్లి ఎస్సై రామకృష్ణ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News