Saturday, 12 September 2026 01:52:37 PM
# తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు - # 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలి కేజీబీవీ లో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎంఈఓ పద్మావతి # నిత్యవసర సరుకులు ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన # కొటాల పశువైద్య కేంద్రాన్ని మదనపల్లె డిడి ఆకస్మిక తనిఖీ

పారే సు వారి పల్లి లో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించిన సీఐ

Date : 02 September 2026 05:43 PM Views : 46

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పారే సు వారి పల్లి లో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించిన సీఐ నిమ్మనపల్లి మండలం ముస్తూరు పంచాయతీ పారే సు వారి పల్లి లో పల్లెనిద్ర కార్యక్రమాని పోలీసులు నిర్వహించారు మంగళవారం గ్రామంలో నిర్వహించిన మదనపల్లి రూరల్ సీఐ రవి నాయక్ స్థానిక ఎస్ఐ రామకృష్ణ లు పల్లెనిద్ర కార్యక్రమం లో భాగంగా గ్రామంలో నెలకొన్న సమస్య లు వాటి పరిష్కారం దిశగా అడుగులు వేశారు ప్రధాన సమస్యలను గ్రామంలో అడిగి తెలుసుకున్నారు గ్రామస్తులు తెలిపిన సమస్యలను సానుకూలంగా స్పందించి పరిష్కరించినట్లు సిఐ రవి నాయక్ తెలిపారు కార్యక్రమంలో భాగంగా మదనపల్లి రూరల్ సిఐ రవి నాయక్ నిమనపల్లి ఎస్సై రామకృష్ణ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :