నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 09 : మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లి లోని మారుతీ నగర్ లో బోజనపు వారి నూతన గృహప్రవేశ శుభకార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు , గుండ్లపల్లి ప్రభాకర్,బిజెపి యువ నాయకులు శ్రీకాంత్, స్థానిక తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News