Friday, 19 June 2026 03:20:32 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

కోసువారిపల్లిలో సీజన్ వన్ భారీ క్రికెట్ టోర్నమెంట్

Date : 01 May 2026 08:05 PM Views : 125

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 01 : మండలంలోని కోసువారిపల్లిలో సీజన్ వన్ భారీ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్లు బావాజీ, నరేందర్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు స్థానిక యువనేత కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఈ టోర్నమెంట్ను శుక్రవారం రియల్ టర్ గోపి దిన్ని మల్లికార్జున రెడ్డి (బెంగళూరు మల్లి) లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్లో 36 క్రికెట్ టీమ్ లు పాల్గొంటున్నాయని ఇందులో టోర్నమెంట్ విన్నర్ కు 30000, రన్నర్ కు 20000 తో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, నైన్ ఆఫ్ ది సిరీస్ ఉంటాయని క్రికెటర్లకు భోజన వసతి, సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఉదయం ప్రారంభ మ్యాచ్ కోసువారిపల్లి, కుక్క రాజు పల్లి జట్లు తలపడగా కోసువారిపల్లి జట్టు ఘనవిజయం సాధించింది. ఈ క్రికెట్ టోర్నమెంట్ ద్వారా యువత లో మానసిక ఉల్లాసంతో పాటు స్నేహభావం ఏర్పడుతుందని మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కోసువారిపల్లె తోపాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన క్రికెట్ క్రీడాకారులు, యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :