Saturday, 13 June 2026 07:46:34 AM
# ట్రాఫిక్ సిబ్బందికి వేసవి రక్షణ కోసం కిట్లు పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # తంబళ్లపల్లెలో జనగణన సర్వే సంతృప్తికరంగా జరిగింది - తాహాసిల్దార్ శ్రీనివాసులు # తంబళ్లపల్లెలో మలేరియా వ్యతిరేక మాసోత్సవాలపై ర్యాలీ # తిరుపతి విజయోత్సవ సభకు కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు # తంబళ్లపల్లెలో యోగాంద్ర విజయవంతం చేయండి - ఇంచార్జ్ ఎంపీడీవో ఎం వి ప్రసాద్ # మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో పీహెచ్.డి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం # ట్రాక్టర్‌ను ఢీకొట్టిన SLT బస్సు - తృటిలో తప్పిన పెను ప్రమాదం # ఐక్యత తోనే బిసిల అభివృద్ధి, రాజ్యాధికారం సాధ్యం -- బిసివై అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ # ఎడ్జ్ మేధస్సుతో బ్యాటరీ రక్షణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ రూపొందించిన మిట్స్ విద్యార్థులు # మంత్రి కొల్లు రవీంద్ర కు మల్లయ్య కొండ మైనింగ్ పై ఫిర్యాదు # మల్లయ్య కొండల మహాశివుడు అందరికీ ఆరాధ్య దైవం # తంబళ్లపల్లె లో 90వేల లీటర్ల ట్యాంక్ నిర్మాణానికి స్థలపరిశీలన # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ శ్రీ రవి రాజు ఎల్లాప్రగడా కు డాక్టరేట్ # ప్రతి ఇంటికి స్వచ్ఛ తాగునీరు అందించడమే కూటమి లక్ష్యం - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # మూడు గ్రామాలలో పిచ్చికుక్క వీరంగం @ 22 పశువులకు తీవ్ర గాయాలు # పోలియో రహిత సమాజం కోసం సహకరించండి - డాక్టర్ షణ్ముగం # మహిళా సంఘాలకు స్త్రీనిధి క్రెడిట్ పాలసీ వర ప్రధాయని - ఏపిఎం గంగాధర్ # ఉపాధి హామీ లో కొబ్బరి చెట్ల పెంపకానికి ప్రాధాన్యత - ఏపీడి చందన # రైతు ఉత్పత్తి కేంద్రం ద్వారా వ్యవసాయ పరికరాలు - ఏపిఎం గంగాధర్ # కదిరి ఆర్.డి.ఓ. గా బి. కొత్తకోట కు చెందిన ఆవుల కళావతి

రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్

Date : 08 June 2026 08:39 PM Views : 118

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 08 : రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి పాలనలో ప్రజలు అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నట్లు తంబళ్లపల్లె జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్ కొనియాడారు. సోమవారం ఆయనకు గుండ్లపల్లి పెద్దచెరువు చైర్మన్ సిద్ధమల్ రెడ్డి, టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చెరువు అభివృద్ధి పనులకు సాయినాథ్ పూజలు నిర్వహించి లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తంబళ్లపల్లె నియోజకవర్గం లో గత వైకాపా ప్రభుత్వం అన్ని రకాలుగా దోపిడీ చేయగా నేటి మాకూటమి ప్రభుత్వం 2047 విజన్ లో భాగంగా సిసి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, చెరువుల అభివృద్ధి పనులతో బాటు సంక్షేమ పథకాలు అందించిన ఘనత మా కూటమికే దక్కినట్లు చెప్పారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ కు 15 ఏళ్ల వరకు తిరుగు లేదని వైకాపా అడ్రస్ గల్లంతు ఖాయమని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం కూటమి అభ్యర్థులు విజయ ఢంకా మోగించడం ఖాయమన్నారు. ఆయన వెంట క్లస్టర్ ఇంచార్జ్ కాలా నారాయణ, జైపాల్ నాయుడు, శివారెడ్డి, పెద్ద వీరభద్ర, మధు నాయుడు, గ్రామ కమిటీ అధ్యక్షుడు రెడ్డప్ప నాయుడు, కూటమి నాయకులు, గుండ్లపల్లి ఆయకట్టు రైతులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :