Thursday, 30 July 2026 03:46:55 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

సాధు కొండ నుండి మైనింగ్ కు వ్యతిరేకంగా ఆందోళన

Date : 31 May 2026 08:56 PM Views : 155

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 31 ః మండల కేంద్రానికి సమీపంలోని మల్లయ్య కొండలను మైనింగ్ కు అప్పజెప్పరాదని ఆదివారం అటవీ శివార్ల ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంతాల శివ భక్తులు, ప్రజలు సాదికొండ పైకెక్కి తమ నిరసన వ్యక్తం చేశారు. ఉదయం సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులోని సాధు కొండకు అటవీ ప్రాంతంలో కాలినడకన కొండకు చేరుకొని తొలుత వీరన్న గెవి చేరుకొని అక్కడి పుణ్య జలాలకు పూజలు నిర్వహించి అనంతరం కొండపైకి చేరుకుని అక్కడ నెలవైన మహా శివుని తోబాటు నంది విగ్రహానికి పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్రమైన మల్లయ్య కొండల్లో ఆ మహా శివుని దర్శించుకుంటున్నామని ఈ కొండల ద్వారా వేలాదిమంది జీవన ఉపాధితో పాటు పర్యావరణం, లక్షలాది జీవరాశులకు ఆశ్రయం కోల్పోయి ఆశ్రయం కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా లక్షలాదిమంది భక్తుల మనోభావాలను గుర్తించి మైనింగ్ చర్యలను మానుకోవాలని కోరారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :