Tuesday, 14 April 2026 05:38:12 AM
# అందరికీ ఆహార భద్రత - అందుబాటు లోకి రానున్న మరో 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు # మంగళగిరి జాతీయ రహదారిపై బి.సి.వై కార్యకర్తల ఆందోళన, టెన్షన్ వాతావరణం # దేశవ్యాప్తంగా 14వ తేదీ అర్ధరాత్రి నుండీ పెట్రోల్ ధరలు పెంపు...! # చట్టపరిదిలో బాధితులకు సత్వర న్యాయం చేయాలి - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # వెబ్‌ల్యాండ్ సమస్యలకు చెక్… రైతులకు ఊరట # పి జి ఆర్ ఎస్ అర్జీలకు సకాలంలో నాణ్యతతో పరిష్కారం చూపాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # మదనపల్లె డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బి. పావని # తంబళ్లపల్లె తాగునీటి సమస్యలు పరిష్కరించండి సార్ - ఆర్డబ్ల్యూఎస్ డి.ఈ కి టిడిపి నేతలు ఫిర్యాదు # కురబ కులాన్ని సౌత్ ఇండియాలో బలోపేతానికి కృషి చేస్తాం - తంబళ్లపల్లె కురుబ సంఘ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు # ముద్దలదొడ్డి చెరువులకు హంద్రీనీవా జలాల కోసం సర్వే # అమరావతికి అండగా నిలిచిన కేంద్రానికి కృతజ్ఞతలు # నేడు తంబళ్లపల్లెలో విద్యుత్ అంతరాయం # మిట్స్ లో ఘనంగా అశ్వ్ 2K26- జాతీయ స్థాయీ టెక్నో కల్చరల్ స్పోర్ట్స్ ఫెస్ట్ విజయోత్సవం # వేసవి శెలవు లలో పిల్లల పట్ల జాగ్రత్త వహించండి - ఎస్.ఐ. జిలాని # మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం హర్షణీయం - ఈ బిల్లు మహిళా సాధికారతకు భరోసా # ఎస్సీ కాలనీ భూమిని కాపాడాలని విన్నపం # కోర్టు దిక్కరణ కారణం గా మదనపల్లె ఆర్ఓ కు పల్లవి కి బైలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ # మల్లికార్జున స్వామి అన్నదాన కమిటీ చైర్మన్ గా వి. ప్రభాకర్ రెడ్డి # రౌడీ షీటర్లు సమాజంలో సన్మార్గంలో నడవాలి - యస్.ఐ. అనిల్ కుమార్ # టిడిపి నాయకులు ఐకమత్యం తో పార్టీకి అండగా నిలవాలి - కట్టా దొరస్వామినాయుడు

జలధార లో సాగునీటి వనరుల సమస్యల గుర్తింపు

Date : 10 April 2026 08:16 PM Views : 131

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 10 ః ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార, జలభద్రత కార్యక్రమంలో భాగంగా జిల్లా పీ.డి వెంకటరత్నం, ఏపీడి చందన, ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉపాధి హామీ ఎపిఓ అంజనప్ప ఆధ్వర్యంలో ఉపాధి హామీ సిబ్బంది మండలంలో పలు పంచాయతీలలో సాగునీటి వనరులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, చెక్ డ్యాములను పరిశీలించారు. చెరువులు కాలువలు, మరమ్మతులు, కట్టలు, మొరవలు బలోపేతం, జంగిల్ క్లీనింగ్, గుర్రపు డెక్క తొలగింపు తోబాటు నీటి సంరక్షణ పనులు గుర్తించి పరిష్కారానికి నివేదికలు ఉన్నతాధికారులకు పంపనున్నట్లు ఏపీఓ అంజనప్ప విలేకరులకు తెలిపారు. ఈ కార్యక్రమాలలో ఈసీ మహేష్, టి ఏ లు బాలగంగాధర్, పుష్పకుమారి, సుజాత, భూదేవి ఫీల్డ్ అసిస్టెంట్లు, రైతులు, కూలీలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :