నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 20 : మదనపల్లి పట్టణం బెంగళూరు బస్టాండ్ ముస్లిం సోదరులు రంజాన్ పండుగ ఉత్సాహంగా, శాంతియుత వాతావరణం లో జరుపుకోవాలని సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష. ఈ సందర్బంగా ముస్లిం సోదరులు బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకొన్నారు. ముస్లిం ప్రజలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా . ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు, కూటమి నేతలు పాల్గొన్నారు
Admin
Namitha News