నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 12 : తంబళ్లపల్లె మల్లయ్య కొండ శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అన్నదాన కమిటీ చైర్మన్గా వీరం రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం కొండ కింద అన్నదాన సత్రంలో జరిగిన కమిటీ సమావేశంలో అధ్యక్షుడిగా ప్రభాకర్ రెడ్డి ఉపాధ్యక్షుడుగా వై నాగ సుబ్బారెడ్డి, కోశాధికారిగా అశోక్ రెడ్డి, కార్యదర్శిగా శ్రీకాంత్ రెడ్డి, గౌరవ సలహాదారులుగా పుట్ట శేఖర్ గుప్తా, వై సుధాకర్ రెడ్డి, బి బాలకృష్ణారెడ్డి, ఎం వెంకటరమణారెడ్డి, కమిటీ సభ్యులుగా వై భాస్కర్ రెడ్డి, టి జయరాంరెడ్డి, టి శేఖర్ రెడ్డి, జి వెంకటసుబ్బారెడ్డి, కే సాంబశివరెడ్డి, డి ధనుంజయ రెడ్డి, జి నరసింహులు, కే మున్రెడ్డి, వెంకటేష్, పి మురళి శెట్టి, డి సత్యనారాయణ రెడ్డి, జి గురువిరెడ్డి, వై సతీష్, బి శివారెడ్డి, జి భాస్కర్ రెడ్డి, కె చిన్న రెడ్డప్ప, రమేష్, కే శ్రీనివాసులు, ఎన్ జయనారాయణ రెడ్డి, బి శేఖర్ రెడ్డి, ఎస్ లక్ష్మయ్య లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
Reporter
Namitha News