Monday, 14 September 2026 05:25:54 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ముద్దలదొడ్డి - కోసువారిపల్లె రూటు నూతన బస్సు సర్వీస్ ప్రారంభం

హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు

Date : 04 April 2026 09:58 PM Views : 245

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 04 ః మండలంలోని ముద్దలదొడ్డి (బాలి రెడ్డిగారిపల్లి) పంచాయతీ నుండి కోసువారి పల్లెలోని ఇండియన్ బ్యాంకు ఆర్థిక లావాదేవీల తోబాటు ఇంకా పలు రకాల పనుల కోసం సుమారు 30 గ్రామాల ప్రజలు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ సమస్యను టిడిపి నేతలు తమ అధినాయకుల దృష్టికి తీసుకెళ్లి తద్వారా మదనపల్లి1డిపో మేనేజర్ రమణారెడ్డితో సంప్రదించి ముద్దలదొడ్డి నుండి కోసువారి పల్లెకు ఆర్టీసీ బస్ సర్వీస్ కొనసాగడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శనివారం స్థానిక తెలుగుదేశం సీనియర్ నాయకుడు మదనమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నీటి సంఘం అధ్యక్షుడు ఆదిరెడ్డి తెలుగుదేశం సీనియర్ నాయకుడు శివరాం , గ్రామ కమిటీ అధ్యక్షురాలు సరస్వతమ్మలతో కలసి బస్ సర్వీసును ప్రారంభించారు. బస్ సర్వీస్ ప్రారంభంతో గ్రామ ప్రజలు టిడిపి నేతలతో పాటు ఆర్టీసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :