Thursday, 30 July 2026 02:56:38 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ముద్దలదొడ్డి - కోసువారిపల్లె రూటు నూతన బస్సు సర్వీస్ ప్రారంభం

హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు

Date : 04 April 2026 09:58 PM Views : 196

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 04 ః మండలంలోని ముద్దలదొడ్డి (బాలి రెడ్డిగారిపల్లి) పంచాయతీ నుండి కోసువారి పల్లెలోని ఇండియన్ బ్యాంకు ఆర్థిక లావాదేవీల తోబాటు ఇంకా పలు రకాల పనుల కోసం సుమారు 30 గ్రామాల ప్రజలు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ సమస్యను టిడిపి నేతలు తమ అధినాయకుల దృష్టికి తీసుకెళ్లి తద్వారా మదనపల్లి1డిపో మేనేజర్ రమణారెడ్డితో సంప్రదించి ముద్దలదొడ్డి నుండి కోసువారి పల్లెకు ఆర్టీసీ బస్ సర్వీస్ కొనసాగడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శనివారం స్థానిక తెలుగుదేశం సీనియర్ నాయకుడు మదనమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నీటి సంఘం అధ్యక్షుడు ఆదిరెడ్డి తెలుగుదేశం సీనియర్ నాయకుడు శివరాం , గ్రామ కమిటీ అధ్యక్షురాలు సరస్వతమ్మలతో కలసి బస్ సర్వీసును ప్రారంభించారు. బస్ సర్వీస్ ప్రారంభంతో గ్రామ ప్రజలు టిడిపి నేతలతో పాటు ఆర్టీసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :