నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 18 : మదనపల్లి పట్టణం రామారావు కాలనీ లో మెప్మా ఆధ్వర్యంలో సఖి సురక్ష హెల్త్ క్యాంప్ నిర్వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు పాల్గొని వైద్య సేవలు అందించారు.
Admin
Namitha News