నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - డిసెంబర్ 01: : తంబళ్లపల్లె లో సోమవారం ఎదురు ఎదురుగా రెండు డీ కొన్న ఘటన లో ఇద్దరు యువకులు గాయపడ్డారు. హరీశ్ కుమార్ సిద్దారెడ్డి గారి పల్లెకు వెళ్తుండగా వినయ్ కుమార్ ATM వద్దకు వస్తుండగా చిరుజల్లుల కారణంగా వాహనాలు అదుపు తప్పి ఢీకొన్నాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. హరీశ్ కుమార్ మెరుగైన వైద్యం కోసం మదనపల్లెకు తరలించారు. ఘటన పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Reporter
Namitha News